Author: నమస్తే ఇందూర్

సంగారెడ్డి.జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు ఆరోగ్య సేవల్లో కీలక ముందడుగు సంగారెడ్డి, జిల్లా/నమస్తే ఇందూర్./మార్చి 23:/కే యాదయ్య చీప్.బ్యూరో సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సోమవారం నుండి సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), రెండు ఏరియా ఆసుపత్రులు, మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ప్రయోగాత్మకంగా నమోదు చేయడం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇందిరానగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ, రోగుల వివరాల సేకరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రోగుల ఆరోగ్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా వైద్య…

Read More

*సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం.సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం.* సంగారెడ్డి జిల్లా/సదాశివపేట్/నమస్తే ఇందూర్ (మార్చి 23. కే యాదయ్య చీఫ్ బ్యూరో • ఎస్-న్యాబ్, సిసిఎస్, సదాశివపేట పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సుమారు 2.87-కోట్ల విలువ గల 574 కిలోల నిషేదిత ఎండు గంజాయి స్వాధీనం. • 3- అంతర్రాష్ట్ర అక్రమ రవాణాదారులు అరెస్ట్. 1-కియా సోనేట్ కారు MH31EC0998, డిసియం MH45AP4313, 287-గంజాయి ప్యాకెట్లు సీజ్. • కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన ల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి  తేది: 23.03.2026 నాడు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సదాశివపేట ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు సదాశివపేట బైపాస్ రోడ్డు లో సంగారెడ్డి…

Read More

పుల్కల్ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్లకు కలుసుకోవడం జరిగిందిపుల్కల్ సంగారెడ్డి జిల్లా/పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్/మార్చి 23 . కిట్టు రిపోర్టర్ పుల్కల్ మండలం లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు పై చదువులకోసం (ఇంటర్మిడియేట్)సంగారెడ్డి లో చదువుకున్నారు. అప్పుడు కలుసుకున్న స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి, మెదక్ జిల్లా నల్ల పోచమ్మ దేవాలయం దగ్గర అందరు కాలుకున్నారు. అక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకొని తమ పాత జ్ఞాపకాలను, మధుర క్షణాలను నెమరువేసుకోవడమే “పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక” ఇది పాత మిత్రులను కలుసుకోవడం, గురువులను సన్మానించుకోవడం, పాఠశాల/కళాశాల దినాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా గడపడం,పూర్వ విద్యార్థుల కలయిక పదహారు సంవత్సరాల తర్వాత కూడా పాత స్నేహితులు కలుసుకుని, చిన్నపిల్లల్లా ఆడుతూ పాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు, తమకు చదువు చెప్పిన పాఠశాల అభివృద్ధికి, అవసరమైన సదుపాయాల కల్పనకు తమవంతు సహాయ సహకారాలను (డొనేషన్లు) అందిచాలని అనుకున్నమని…

Read More

తడి హిపర్గా గ్రామంలో దోమల భయం నమస్తే ఇందూర్ బాన్స్వాడ ప్రతినిధి. కంబ్లె మధుకర్. 01 మార్చ్. కామారెడ్డి జిల్లా. తడి హిప్పర్గ పట్టణంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.దోమల స్వైర విహారం ఎక్కువైందని దోమల బెడద పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. రాత్రి అయితే చాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఆపై వీధివీధిలోనూ దోమలు రయ్ రయ్ మంటూ స్వైర్య విహారం చేస్తూ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి.జనం నానా అవస్థలు పడుతున్నా,అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. దోమ కాట్లతో కాళ్లు,చేతులు మండిపోతున్నాయిని వాపోతున్నారు. కాలనిల్లోని డ్రైనేజీ కాలువల్లో నీరు నిల్వ ఉండి, దోమలు స్వైరవిహారం చేయడంతో, వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. పట్టణంలోని. తడి హిప్పర్గ గ్రామంలో దోమల భయానికి సాయంత్రం 6 గంటలకే తలుపులు వేసేసుకుంటున్నారు. ప్రజలు వారి నివాసాల్లో దోమల నియంత్రణ మందులు ఎన్ని వాడుతున్నా, ఫలితాలు కనిపించడం లేదని…

Read More

క్రీడాకారులకు సన్మానం చేసిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నమస్తే ఇందూరు కామారెడ్డి బీబీపేట్ మార్చి 1 బీబీపేట్ మండలం తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన క్రీడాకారులు ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి వాలీబాల్ టీం లో బహుమతులు పొందిన విష్ణు తేజ , సంజయ్, నవదీప్, తేజ ,నీరజ్ లను కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ తన నివాసంలో ఆదివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి జిల్లాస్థాయిలో ఆడటం ఎంతో గర్వకారణంగా ఉందని అలాగే క్రీడాకారులకు ఎప్పుడు తనవంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలీబాల్ టీం పూదరి రాజు టీం కోచ్ సభ్యులు పాల్గొన్నారు.

Read More

ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు ఉమ్మడి పుల్కల్ మండలం/నమస్తే ఇందూరు/ఫిబ్రవరి 26. కే యాదయ్య చీఫ్ బ్యూరో జర్నలిస్టు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ నాయకుడు కే శ్రీనివాస్ రెడ్డి ను రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని రెండోసారిగా ప్రభుత్వం నియమించినందుకు ఆందోల్ నియోజకవర్గం కేంద్రం మైన జోగిపేటలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(టీయూడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులు అందరూ గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు టపాకాయలు భారీ ఎత్తున కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూతమసంబరాలుజరుపుకున్నారు .జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు అక్షరము అనే ఆయుధాన్ని చేబుని నవ సమాజ నిర్మాణం కోసం పయనిస్తున్న బాటసారి అటు పత్రిక రంగంలో ఇటు జర్నలిస్టు నాయకుడిగా సమర్థవంతంగా పాత్ర పోషిస్తూ ఎవరికి అన్యాయం జరగకుండా జోడు పాత్రలకు న్యాయం చేస్తూ…

Read More

శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్. జహీరాబాద్/ ఫిబ్రవరి 26(నమస్తే ఇందూర్ ప్రతినిధి ) జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామములోని శివాలయంలో విగ్రహా ప్రతిష్టాపన సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ జి వెంకట్ మాజీ సర్పంచ్ లు శంకర్ జి నర్సింలు బి చెంద్రయ్య ఎన్ భూమ్ రెడ్డి వీర్ శెట్టి చెంగల్ జైపాల్ విశ్వనాథ్ జి రాజు పి నారాయణ యం విష్ణువర్ధన్ రెడ్డి యస్ రాజు ఏ నర్సింలు జి అంజన్న మారుతి జి రాములు జి రాజుఏ జగన్ శ్రీనివాస్ హన్మంతుయస్.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శిక్ష ఉమ్మడి మెదక్ జిల్లా/నమస్తే ఇందూర్/ఫిబ్రవరి 18. కే యాదయ్య చీఫ్ బ్యూరో. మెదక్ జిల్లా కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్లోని భూ వివాదంపై ఇరుపక్షాలకు నోటీసులిచ్చి పరిష్కరించాలన్న కోర్ట్ ఆదేశాలను కలెక్టర్ అమలు చేయలేదు. తగిన ఆధారాలు లేకుండా దరఖాస్తును తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కె. లక్ష్మణ్, ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తీర్పు వెలువరించారు.

Read More

మహాశివరాత్రి పర్వదినాన రోడ్డు ప్రమాదం… ఒకరి మృతి చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలింపు నమస్తే ఇందూర్, ఉప్పునుంతల మండల రిపోర్టర్ పి హన్మంత్ , నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రధాన రహదారిపై మహాశివరాత్రి పర్వదినం రోజు విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అచ్చంపేట-మన్ననూర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అచ్చంపేట మండలం బోల్గాట్ పల్లి గ్రామం వద్ద ఉన్న చంద్ర సాగర్ వంతెన సమీపంలో అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీజీ 31 జెడ్ 0057) ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకు నడుపుతున్న మహంకాళి మహేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక భాగంలో కూర్చున్న పల్లవి తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం…

Read More

కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నకౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నా నమస్తే ఇందూర్, కామారెడ్డి ఫిబ్రవరి 13 DPRO కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు లేవని సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు.అధికారుల వైఖరి పై వ్యతిరేకంగా నినాదాలు రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చే వరకు నిరసన చేస్తాంమని నినాదాలు పోలింగ్ రోజు కూడా కామారెడ్డి జిల్లాలో జర్నలిస్ట్ లకు పాసులు ఇవ్వలేదని నినాదాలు కౌంటింగ్ సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు లేవని నిరసన నినాదాలు చేశారు కామారెడ్డి డిపిఆర్ఓ వైఖరి పై నిరసనలు కనీస సౌకర్యాలు ఎల్ఇడి సౌకర్యం సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని నిరసనలు వార్త సేకరణకు పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టులు నిరసన నినాదాలు కనీసం వాటర్ సౌకర్యం లేదని  అధికారుల పోలీసుల వైఖరిపై వెంటనే కామారెడ్డి డీ పీ ఆర్ ఓ నీ వెంటనే సస్పెండ్ చేయాలని…

Read More