Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- తుల్జాభావాని ఆరవ వార్షికోత్సవం కు ఆహ్వానం(మత పార్వతమ్మ)
- నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
- రాజీ మార్గమే రాజ మార్గం
- యువకులు క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలి: కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్
- పుల్కల్ గ్రామంలో జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు
- టీబీ రహిత జిల్లాయే లక్ష్యం
- అక్రమ ఇసుక తరలింపు లారీ పట్టివేత..
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల డాన్స్
Author: నమస్తే ఇందూర్
పటాన్చెరు జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 3/ ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నాగరాజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శనివారం సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెర్ ,జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య , వైద్యులతో కలిసి ఆస్పత్రిలోని వార్డులన్నీ కలియతిరిగారు. ఆస్పత్రిలో రోగులతో నేరుగా ముచ్చటించారు. ఇక్కడ అందుతున్న వైద్య తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురమ్మని ఆయన కోరగా ఎలాంటి సమస్యలు లేవని పేషెంట్లు వెల్లడించినట్లు వైద్యులు తెలిపారు.
బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ సీఐ ను సస్పెండ్ చేయాలి సిపిఎం ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ ప్రజల ప్రాణాలంటే జోగిపేట మోనార్క్ ఎక్సైజ్ సిఐ కి అంతా చులువనా.?. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అందోల్ డివిజన్ రిపోర్టర్ నాగరాజు నమస్తే ఇండోర్ డిసెంబర్ 26 బెల్టు షాపులు వారు ఇచ్చే మామూళ్లకు ఆశపడి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న జోగిపేట ఎక్సైజ్ సీఐ సాగర్ రెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలని శనివారం సిపిఎం ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుల్కల్ మండలానికి చెందిన లక్ష్మి సాగర్ సర్పంచ్ మా గ్రామంలో బెల్ట్ షాపులను నివారించండి అని ఫోన్ చేస్తే బెల్ట్ షాపుల ద్వారే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మీరు అలాంటిది మానుకోండి అని ప్రజల ప్రాణాలు మాకు అవసరం లేదు అని ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా…
* వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శాలువాలతో సన్మానించిన డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ * ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి తో తనదైన శైలితో ప్రజా పోరా సామజ సంక్షేమానికి అండగా ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి . సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నమస్తే ఇందు నాగరాజు డిసెంబర్ 26 26 డిసెంబర్ శుక్రవారం ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలితో నిత్యo ప్రజా పౌర సమాజ సంక్షేమానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రి ప్రజా పాలన వ్యవహారాల ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శాలువాతో పూల బొకే తో ఘనంగా సన్మానించిన సంగారెడ్డి జిల్లా డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు మరియు ఐఎన్టియుసి పటాన్చెరు…
సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది ఎక్స్ రోడ్ నియర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర యాక్సిడెంట్ సంగారెడ్డి జిల్లా/కంది మండలం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 27. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్మెయిన్ రోడ్ హైవే ఐదు గంటల 21 నిమిషములకు బస్సు మరియు టిప్పర్ ఆక్సిడెంట్ ఈ సంఘటనలో భాగంగా మన అంబులెన్స్ 108 అంబులెన్స్ కంది అంబులెన్స్ లో టోటల్గా 16 మంది వ్యక్తిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ 16 మంది చితగాత్రులలో చాలామందికి గాయాలు తలకు గాయము ముఖంకు గాయము శరీర భాగాలకు గాయాలు కావడం జరిగింది ఈ సంఘటనలో కంది అంబులెన్స్ సిఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చిరంజీవి పైలట్ ఉదయ్ కుమార్ ఈ 16 మందికి క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇందులో భాగంగా సంగారెడ్డి అంబులెన్స్ 102 మరియు చోటకు అంబులెన్స్ మరియు ఈ సంఘటనలో ఐదు మంది అంబులెన్స్ లో…
మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ దన్నుర్ ఎంపీటీసీ బరిలో అంతాపూర్ వాసి వాగుమరే జైవంత్ జుక్కల్ ప్రతినిధి పండు వారి నాగభూషణం నమస్తే ఇందూర్ న్యూస్,26, డిసెంబర్ మద్నూర్ మండలం లోని అంతాపూర్ గ్రామ వాసి అయిన వాగుమరే జైవంత్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ధనుర్ పరిధిలో మంచి ప్రజలతో మమేకంగా ఉన్నారు దన్నుర్ పరిధి ప్రజల కూడా వారు పోరులో ఉండాలని మేము అంతా అయిన వెంట ఉన్నాం అని ఒక ప్రకటనలో తెలియజేశారు వారికి కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం యువ నాయకులకి మేము ఉన్నాం అని ధీమా వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ కి నిరంతర కృషి చేస్తున ఆ యువ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉండాలని ధనుర్ పరిధి ప్రజలు కొనియాడారు
మరియాపురం గ్రామపంచాయతీ కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం నమస్తే ఇందూర్: గీసుకొండ గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామపంచాయతీ ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఎంపీడీవో ఆధ్వర్యంలో సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పిత దిలీప్ రెడ్డి, ఉప సర్పంచ్ శివ, వార్డు సభ్యులు అధికారిక ప్రమాణం చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజీ ఎంపిటిసి పోలేపాక సుమన్ గొర్రెకుంట, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు. సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పిత దిలీప్ రెడ్డి ప్రసంగంలో, “మా గ్రామం గతంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఈ గుర్తింపును తిరిగి సాధిస్తూ, మరియాపురాన్ని మరింత అభివృద్ధి చేయడం నా ప్రధాన లక్ష్యం. గ్రామంలోని సమస్యలను పరిష్కరించి, పట్టణాల స్థాయిలో అభివృద్ధి సాధిస్తాము. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మద్దతుతో గ్రామాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాను,” అన్నారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం గ్రామస్థాయి అభివృద్ధికి కొత్త దశగా భావించబడుతోంది. కొత్త పాలకవర్గం…
సర్పంచ్ ఎన్నికలపై రెడ్ అలర్ట్ గీసుగొండపై పోలీసుల నిఘా నమస్తే ఇందూర్: గీసుకొండ సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గీసుకొండ పోలీస్ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల ఆచార నియమావళి (ఎంసీసీ) అమలులో ఉన్న నేపథ్యంలో చట్ట విరుద్ధ చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసి పలు కీలక సూచనలు అనుమతి లేని ర్యాలీలు, సభలు పూర్తిగా నిషేధం , రాత్రి 10 తర్వాత ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదు ,డబ్బు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరం, ప్రభుత్వ భవనాలపై పోస్టర్లు–ఫ్లెక్సీలు పెట్టినా కేసులు, ఆయుధాలు కలిగి తిరిగినా, వాహనాల్లో తీసుకెళ్లినా కఠిన చర్య,పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ న్యూస్పై నిఘా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యతతో వ్యవహరించాలి ఎన్నికల సమయంలో అనుమానాస్పద కదలికలు, హింసాత్మక చర్యలు, విపరీత ప్రచారం గమనించిన వెంటనే…
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం.. నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 23 దేశం గర్వించదగ్గ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం.. డిసెంబర్ 2న ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని యూనివర్సిటీ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. వేదిక, స్టేజ్, శిలాఫలకం, అతిథుల వసతి,…
scdbh పుల్కల్ నందు ప్రభుత్వం నుండి వచ్చిన ఉన్ని క్యాపులను అందించిన పుల్కల్ ఎస్ ఐ వీశ్వజన్ సంగారెడ్డి జిల్లా/ఉల్కల్ మండలం/పుల్కల్ టౌన్. నమస్తే ఇందూర్/నవంబర్ 23. కె.యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్, పుల్కల్ ఎస్సీ హాస్టల్ స్టూడెంట్స్ బాగా చదివి హాస్టల్ కి పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలని 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితం సాధించాలని కోరుకున్నారు.హాస్టల్ సంక్షేమ అధికారి దస్తయ్య మాట్లాడుతు విద్యార్థుల కి మెను ప్రకారం ఆహారం అందజేస్తున్నామని తెలిపరు కార్యక్రమములో స్టేషన్ హౌస్ ఆఫీసర్ విశ్వజన్ హాస్టల్ సంక్షేమ అధికారి దస్తయ్య హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి మద్నూర్ మండల ముఖ్య నాయకులకు కార్యకర్తల సమావేశం జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, 23 నవంబర్ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ స్వగృహం జుక్కల్ బి ఆర్ ఎస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆద్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసారు ఉమ్మడి మద్నూర్ మండల నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామాల నుండి సకలంలో హాజరై సమావేశం విజయవంతం చేయండి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.









