Author: నమస్తే ఇందూర్

ప్రభుత్వ సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కలిసిన ట్రస్మా సభ్యులు.నమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 3 నవంబర్ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో ట్రస్మా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదర్శ న్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.సన్మానించిన కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ కుమార్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, బోధన్ పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, ఉషోదయ విద్యాసంస్థల అధినేత దుష్యంత్,లయన్స్ ప్రతినిధులు బసవేశ్వర రావు, నరసింహారెడ్డి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఫోరెన్సిక్ సైన్స్‌పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరిజిల్లా న్యాయమూర్తి పి.వసంత్ నమస్తేఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం :కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం అనేది కీలకపాత్ర పోషిస్తుందని,న్యాయవాదులు దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి పి.వసంత్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయవాదుల లైబ్రరీ హాల్‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) ఆధ్వర్యంలో కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రో-బ్లాక్ డైరెక్టర్ మోహన్ ఎర్రగోళ్ల మాట్లాడుతూ,భారత సాక్ష్య చట్టంలో ఫోరెన్సిక్ సైన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ,నేటి రోజుల్లో ఫోరెన్సిక్ పరిశోధనల అవసరం మరింత పెరిగిందని తెలిపారు.న్యాయవాదులు ఈరంగంలో నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను ప్రస్తావిస్తూ పాలిగ్రఫీ టెస్ట్,ఫింగర్ ప్రింట్ అనాలసిస్,నార్కో అనాలిసిస్,హ్యాండ్ రైటింగ్ అనాలసిస్,సంతకం ధృవీకరణ వంటి అంశాల్లో పూర్తి సవివరమైన అవగాహన కల్పించారు.ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా అదనపు జిల్లా జడ్జి ఎస్.సరిత,న్యాయమూర్తులు ఎం. రాజేందర్,కె. కిరణ్‌కుమార్,…

Read More

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ.దనమస్తే ఇందూర్. కే మధుకర్. బోధన్ ప్రతినిధి. 31 అక్టోబర్ కామారెడ్డి జిల్లా. మద్నూర్ మండల్. తడి హిప్పర్గ గ్రామంలో శుక్రవారం జుక్కలు ఎమ్మె ల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు శివకాల కాంత్ పవార్..ఇంటి నిర్మాణ పనులకు తడి హిప్పర్గ గ్రామ నాయకులు భూమి పూజ చేసి పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూగూడు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరై పనులు ప్రారంభం అవుతుండడంతోహర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షురాలు. బాలు షిండే. ప్రలాధ సూర్యవంశీ.సభ్యులుహన్మాతరావు పవార్.సీనియర్ నాయకులు సంజయ్ సూర్యవంశీ. శైక్ మునీర్.ఇంచార్జి ఎంపీడీవో.గ్రామపం చాయతీ కార్యదర్శి జ్యోతి జాదవ్.గ్రామ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఆర్జీ–2 ఏరియాలో ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నమస్తే ఇందూర్ రామగుండంభారతదేశంలోని తొలి కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31వ తేదీన ముంబైలో లాలా లజపతిరాయ్ గారి అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆవిర్భవించింది. ఈ చారిత్రక సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివి గిరి, సరోజినీ నాయుడు, చిత్తరంజన్ దాస్ వంటి మహానేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 64 సంఘాలకు చెందిన 101 మంది ప్రతినిధులు హాజరై 1,40,854 మంది సభ్యుల ప్రాతినిధ్యం వహించారు.రెండవ మహాసభలో ఏఐటీయూసీ బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించాలని తీర్మానం చేసింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీగా నిలిచింది. కార్మికులు, రైతుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి, ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపనలో కీలక పాత్ర పోషించింది.ఏఐటీయూసీ అనుబంధంగా కామ్రేడ్ దేవురి శేషగిరిరావు గారి అధ్యక్షతన సింగరేణి కాలరీస్…

Read More

 ఘనంగా ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ….రాబోయే స్థానిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలి…..ముదిరాజ్ ల ఆత్మగౌరవం దెబ్బతేసేవిధంగా చేస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పక తప్పదు.నమస్తే ఇందూర్, ములుగు సోమవారం రోజున ములుగు జిల్లా , ములుగు మండలం , ఇంచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ , ములుగు జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ గారు ముదిరాజ్ మహాసభ జెండాను ముదిరాజ్ నాయకులతో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ , ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో అన్నీ రాజకీయ పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలని…

Read More

పట్టుదలతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన – బెల్లంకొండ నవీననమస్తే ఇందూర్ ములుగు జిల్లా మా కుమార్తె బెల్లంకొండ నవీన వివాహం తర్వాత ఇద్దరు పిల్లలతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, పుస్తకాలతో పోరాడి తన పట్టుదలతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది.ప్రస్తుతం కమర్షియల్ టాక్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Group-II) ఉద్యోగానికి ఎంపిక కావడం మా కుటుంబానికి గర్వకారణం.ఎటువంటి కోచింగ్ లేకుండా, తన భర్త శ్రీ తడక కరుణాకర్ , సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ గారి మార్గదర్శకత్వంలో కష్టపడి ఈ ఘనవిజయాన్ని సాధించింది.తల్లిదండ్రుల కలను నెరవేర్చుతూ, ఆమె సాధన ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుంది.– బెల్లంకొండ రాజమౌళి, చంద్రకళ

Read More

జాగృతి నాయకుల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ పై నిరసన కార్యక్రమంనమస్తే ఇందూర్ బిచ్కుందకామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి నాయకులు బిసి రిజర్వేషన్ కొరకు నిరసన కార్యక్రమం తెలియజేసి దుకాణాలను బందు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. అధిక జన సంఖ్య ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వాలు మొండి వైగిరి మానుకోవాలన్నారు. రిజర్వేషన్ కల్పించకుంటే జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం రాస్తారోకోలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజశేఖర్, రాష్ట్ర నాయకులు ఉడుత వార్ సురేష్ గౌడ్, బాల్రాజ్ సార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్, ఆదిల్, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read More

కార్యదర్శి తొలగించాలి. గ్రామస్తుల ఆందోళన.  ఇందూరు వార్త / అక్టోబర్ 17/ కోటగిరి,పోతంగల్: పోతంగల్ జిపి కార్యదర్శి చంద్రకాంత్ ను విధులు నుంచి తొలగించాలని శుక్రవారం చంద్రకాంత్ ను విధులు నుంచి తొలగించాలని గ్రామస్తులు పోతంగల్ మండల కేంద్రంలోని ధర్నా రస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… కార్యదర్శి వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇనుప సామాన్లను గ్రామంలో పెద్ద మనుషులకు ఎవరికి చెప్పకుండా, అమ్మి వేశారని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపులు ముట్టంది ఏ పని కూడా జరగదని చెప్పకనే చెప్తున్నాడు. అని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కాలనీలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలతో దోమల పెడితే ఎక్కువగా ఉందని దోమల మందు పిచికారి చేయడం లేదని అన్నారు. గ్రామంలోని ప్రజలు గ్రామ సమస్యలపై గ్రామ సమస్యలను…

Read More

స్వీట్ హోమ్ ను ప్రారంభించిన ఓబిసిఇందూరు వార్త/ అక్టోబర్ 15/కోటగిరి,పొతంగల్:పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జోద్పూర్ మిఠాయి వాళ్ళ స్వీట్ హోమును ముఖ్య అతిథిగా హాజరై ఓబిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారిగ్గే శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి కార్యానికి మనం స్వీట్లు వాడుతూ ఇందులో దొరికే ,కాజు కత్లి, అంజీర్ బార్బీ, రస్ మలై బాసుంది, చంచం, పలు రకాల స్వీట్ లు సరసమైన ధరలకు లభిస్తున్నట్లు మండల ప్రజలు చుట్టుపక్క గ్రామాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హన్మంతు, వైస్ చైర్మన్ పులికంటి సాయిలు, మేవా రామ్ సామాజిక సేవ కార్యకర్త ఎంఏ అకీమ్, పబ్బ శేఖర్,మక్కయ్య, కాషా గౌడ్ , ఓమన్న పటేల్,వహీద్ ,బండారి గంగారాం, గంధపు హనుమాన్లు, గంధపు మోహన్, పాగల్ నవీన్ , నాగెల్లి శ్రీనివాస్, సూదం నాగభూషణం…

Read More

ఆడవారిని నమ్మించి దొంగతనానికి పాల్పడిన నిందితుడుసంగారెడ్డి జిల్లా అక్టోబర్ 11 నమస్తే ఇందూర్ ప్రతినిధి సత్యం రిపోర్టర్ పుల్కల్ మండలంలోని గొంగుళూర్ తేది. 10 వ తేదీన  మ: 12.30 గంటలకు పిర్యాదిరాలు  మంగలి సతమ్మ భగసింగ్ నగర్ సంగారెడ్డి తన చెల్లెలు రుక్కమ్మ వద్దకు పోవుచుండగా నేరస్థుడు రమావత్ బన్సిలాల్ ఆమె వద్ద ఉన్న వస్తువులు దొంగలించాలని అనుకొని అటువైపే పోతున్నాను మీ చెల్లెలు దగ్గర దించుతాను అని నమ్మబలికి బైకు మీద ఎక్కించుకొని సంగారెడ్డి నుండి తాడ్దాన్ పల్లి టోల్ గేటు వద్ద నుండి సింగూర్ వైపు పోవుచూ గొంగులూరు గ్రామ శివారులోని మైసమ్మ గుడి వద్దకు రాగానే మధ్యాహ్నం అందాజ 2 గంటల సమయమున అక్కడ ఎవ్వరూ కనిపించక పోవడముతో ఆమెను చంపుతానని బెదిరించి బలవంతముగా ఆమె వెండి కాళ్ళ కడియాలు కుడి చెవి బంగారు కమ్మ మాటీతో గలది గుంజుకున్నాడు. ఆమె చెవి తెగి రక్త…

Read More