మునిపల్లి: ‘పిల్లల గొడవ.. పెద్దల ఘర్ష
సంగారెడ్డి జిల్లా/మునిపల్లి మండలం/నమస్తే ఇందూర్/జనవరి 1. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకున్న చిన్నపిల్లల గొడవ కాస్తా పెద్దల మధ్య ఘర్షణకు దారితీసిం gvది. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో అర్ధరాత్రి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో పాండు (40) తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Share.
    Leave A Reply

    📄 Epaper.namasteindur